Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:08 AM

వలిగొండలో భోగి సంబరాలు – శివపుత్ర యూత్ ఆధ్వర్యంలో ఘనంగా భోగి మంటలు

వలిగొండలో భోగి సంబరాలు – శివపుత్ర యూత్ ఆధ్వర్యంలో ఘనంగా భోగి మంటలు

వలిగొండలో భోగి సంబరాలు – శివపుత్ర యూత్ ఆధ్వర్యంలో ఘనంగా భోగి మంటలు
14-01-2026 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో భోగి పండుగను పురస్కరించుకుని శివపుత్ర యూత్ ఆధ్వర్యంలో భోగి మంటలను ఘనంగా నిర్వహించారు. పాతదాన్ని విడిచి కొత్త ఆశయాలతో ముందుకు సాగాలనే సందేశంతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు గోదా రంజిత్ గౌడ్ మాట్లాడుతూ, భోగి పండుగ సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. యువత అంతా కలిసి సంప్రదాయాలను కాపాడుకోవడం అభినందనీయమని తెలిపారు.

కార్యక్రమంలో జేరిపోతుల సురేష్, మునుకుంట్ల రాహుల్, కీర్తి సంజు, గర్దాస్ మనోహర్, బాచి మధు, సందీప్, మణిదీప్, సాయి, చింటూ, నాగేష్, ప్రభాస్ తదితరులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

భోగి మంటల వేడుకలో కాలనీవాసులు, మహిళలు, చిన్నపిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు.

Sthanikam

వలిగొండలో భోగి సంబరాలు – శివపుత్ర యూత్ ఆధ్వర్యంలో ఘనంగా భోగి మంటలు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో భోగి పండుగను పురస్కరించుకుని శివపుత్ర యూత్ ఆధ్వర్యంలో భోగి మంటలను ఘనంగా నిర్వహించారు. పాతదాన్ని విడిచి కొత్త ఆశయాలతో ముందుకు సాగాలనే సందేశంతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు గోదా రంజిత్ గౌడ్ మాట్లాడుతూ, భోగి పండుగ సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. యువత అంతా కలిసి సంప్రదాయాలను కాపాడుకోవడం అభినందనీయమని తెలిపారు.

కార్యక్రమంలో జేరిపోతుల సురేష్, మునుకుంట్ల రాహుల్, కీర్తి సంజు, గర్దాస్ మనోహర్, బాచి మధు, సందీప్, మణిదీప్, సాయి, చింటూ, నాగేష్, ప్రభాస్ తదితరులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

భోగి మంటల వేడుకలో కాలనీవాసులు, మహిళలు, చిన్నపిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News