Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:19 PM

వలిగొండ మండలంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

వలిగొండ మండలంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

వలిగొండ మండలంలో ఘనంగా గణతంత్ర వేడుకలు
January 26, 2026 08:15 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వలిగొండ స్థానికం / ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జలంధర్ రెడ్డి, మండల రెవెన్యూ అధికారి దశరథ నాయక్, మండల పంచాయతీ అధికారి సైద అర్జుమన్ బాను కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నూతనంగా ఎన్నికైన వలిగొండ గ్రామ సర్పంచ్, వలిగొండ ఎస్ ఐ యుగంధర్, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. స్వాతంత్ర్య భావనలు, జాతీయ ఐక్యతను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News