Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:38 AM

వలిగొండ మండలంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

వలిగొండ మండలంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

వలిగొండ మండలంలో ఘనంగా గణతంత్ర వేడుకలు
January 26, 2026 08:15 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వలిగొండ స్థానికం / ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జలంధర్ రెడ్డి, మండల రెవెన్యూ అధికారి దశరథ నాయక్, మండల పంచాయతీ అధికారి సైద అర్జుమన్ బాను కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నూతనంగా ఎన్నికైన వలిగొండ గ్రామ సర్పంచ్, వలిగొండ ఎస్ ఐ యుగంధర్, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. స్వాతంత్ర్య భావనలు, జాతీయ ఐక్యతను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News