వలిగొండ మండలం మందాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.
అదే కార్యక్రమంలో గ్రామ మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మించనున్న మహిళా భవనానికి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది మరొక ఉదాహరణగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి