Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:53 PM

వల్లపు దాసు సాయి కుమార్ ను అధిక మెజార్టీతో గెలిపించండి.

వల్లపు దాసు సాయి కుమార్ ను అధిక మెజార్టీతో గెలిపించండి.

వల్లపు దాసు సాయి కుమార్ ను అధిక మెజార్టీతో గెలిపించండి.
February 04, 2026 06:51 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


సూర్యాపేట టౌన్ సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం సూర్యాపేట మున్సిపల్ 24వ వార్డు అభ్యర్థి వల్లపు దాసు సాయి కుమార్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు ఓటర్లను కోరారు. బుధవారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో సిపిఎం అభ్యర్థి వల్లపు దాసు సాయికుమార్ ను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట వన్ టౌన్ పరిధిలో కార్మికులు, సంఘటిత అసంఘటిత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గత 20 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసిన కార్మిక నాయకుడు సాయికుమార్ అన్నారు. సాయికుమార్ గెలిస్తే 24వ వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తారని అన్నారు. అవినీతి రహిత పాలన కమ్యూనిస్టుల ద్వారానే సాధ్యమన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా పనిచేసే కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపిస్తే ప్రజా సమస్యలను మున్సిపల్ కౌన్సిల్ లో గల మెత్తుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం 24వ వార్డు అభ్యర్థి వల్లపు దాసు సాయికుమార్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, ధనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి, మద్దెల జ్యోతి, పట్టణ కమిటీ సభ్యులు షేక్ సైదులు, నాయకులు ఆశాలు, కవిత, మంజుల, రేణుక పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News