Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:35 AM

వి టూ హెల్ప్ యూ సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వెటర్ల పంపిణీ

వి టూ హెల్ప్ యూ సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వెటర్ల పంపిణీ

వి టూ హెల్ప్ యూ సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వెటర్ల పంపిణీ
04-01-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :సమాజ హితాన్ని లక్ష్యంగా చేసుకుని వి టూ హెల్ప్ యూ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక అవసరాలున్న విద్యార్థులకు స్వెటర్లను పంపిణీ చేశారు. ఆదివారం నాడు కామ్జీపూర్ తాండా, కేజీబీవీపీ, బాల సదనంలోని విద్యార్థులకు ఈ స్వెటర్లు అందజేశారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు బాలప్రసాద్,కృష్ణ ప్రసాద్, సావిత్రి రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.నారాయణఖేడ్ ప్రాంతంలో గత మూడు సంవత్సరాలుగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవా కార్యకర్తలు చంద్రశేఖర్ ఆచార్య, అమర్, రవీందర్, అభిషేక్‌తో పాటు కాంజిపూర్, కేజీబీవీపీ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

వి టూ హెల్ప్ యూ సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వెటర్ల పంపిణీ

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :సమాజ హితాన్ని లక్ష్యంగా చేసుకుని వి టూ హెల్ప్ యూ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక అవసరాలున్న విద్యార్థులకు స్వెటర్లను పంపిణీ చేశారు. ఆదివారం నాడు కామ్జీపూర్ తాండా, కేజీబీవీపీ, బాల సదనంలోని విద్యార్థులకు ఈ స్వెటర్లు అందజేశారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు బాలప్రసాద్,కృష్ణ ప్రసాద్, సావిత్రి రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.నారాయణఖేడ్ ప్రాంతంలో గత మూడు సంవత్సరాలుగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవా కార్యకర్తలు చంద్రశేఖర్ ఆచార్య, అమర్, రవీందర్, అభిషేక్‌తో పాటు కాంజిపూర్, కేజీబీవీపీ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News