Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:46 PM

వాహనాలు తనిఖీ చేపట్టిన పటాన్ చెరు పోలీసులు

వాహనాలు తనిఖీ చేపట్టిన పటాన్ చెరు పోలీసులు

వాహనాలు తనిఖీ చేపట్టిన పటాన్ చెరు పోలీసులు
January 12, 2026 06:05 PM 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ :పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని పటాన్ చెరు ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్ చెరు పట్టణంలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద పటాన్ చెరు ఎస్ఐ విద్యా చరణ్ రెడ్డి మరియు సిబ్బంది కలిసి వాహనాలు తనిఖీ చేశారు.హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపొద్దని సూచించారు.చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. పలు వాహనాలు తనిఖీ చేసి పత్రాలు లేనివారికి చలానా వేసి,పాత చాలనాలు కట్టించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News