Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:19 PM

వాహనాలు తనిఖీ చేపట్టిన పటాన్ చెరు పోలీసులు

వాహనాలు తనిఖీ చేపట్టిన పటాన్ చెరు పోలీసులు

వాహనాలు తనిఖీ చేపట్టిన పటాన్ చెరు పోలీసులు
January 12, 2026 06:05 PM 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ :పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని పటాన్ చెరు ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్ చెరు పట్టణంలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద పటాన్ చెరు ఎస్ఐ విద్యా చరణ్ రెడ్డి మరియు సిబ్బంది కలిసి వాహనాలు తనిఖీ చేశారు.హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపొద్దని సూచించారు.చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. పలు వాహనాలు తనిఖీ చేసి పత్రాలు లేనివారికి చలానా వేసి,పాత చాలనాలు కట్టించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News