రామన్నపేట స్థానిక ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో ప్రత్యేక పారిశుధ్య శ్రమదాన కార్యక్రమం చేశారు. గ్రామపంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రటరీ మోహన్, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామాన్ని శుభ్రంగా, పరిశుభ్రత రకంగా ఉంచేందుకు మరియు స్థానికులకు ఆరోగ్య ప్రోత్సాహం కల్పించేందుకు ఈ శ్రమదాన కార్యక్రమం అమలు చేయబడింది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి