Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:51 AM

ఉరుమడ్ల గ్రామంలో ముత్యాలమ్మ, మారమ్మ గుడుల శంకుస్థాపన

ఉరుమడ్ల గ్రామంలో ముత్యాలమ్మ, మారమ్మ గుడుల శంకుస్థాపన

ఉరుమడ్ల గ్రామంలో ముత్యాలమ్మ, మారమ్మ గుడుల శంకుస్థాపన
23-02-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం, ఉరుమడ్ల గ్రామంలో ముత్యాలమ్మ మరియు మారమ్మ గుడుల శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, సీనియర్ నాయకులు గుత్తా దేవేందర్ రెడ్డిహాజరయ్యారు. పండితులు అతిథులను పూర్ణకుంభంతోఆహ్వానించారు.అనంతరం దేవాలయాల భూమిపూజ, గణపతి పూజ, హోమం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే గుడి నిర్మాణ పనులు పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉరుమడ్ల సర్పంచ్ సాగర్ల భాను శ్రీ బిక్షం, ఉపసర్పంచ్ ఉయ్యాల నరేష్, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు, వివిధ కుల సంఘాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉరుమడ్ల గ్రామంలో ముత్యాలమ్మ, మారమ్మ గుడుల శంకుస్థాపన

Article Image

చిట్యాల మండలం, ఉరుమడ్ల గ్రామంలో ముత్యాలమ్మ మరియు మారమ్మ గుడుల శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, సీనియర్ నాయకులు గుత్తా దేవేందర్ రెడ్డిహాజరయ్యారు. పండితులు అతిథులను పూర్ణకుంభంతోఆహ్వానించారు.అనంతరం దేవాలయాల భూమిపూజ, గణపతి పూజ, హోమం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే గుడి నిర్మాణ పనులు పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉరుమడ్ల సర్పంచ్ సాగర్ల భాను శ్రీ బిక్షం, ఉపసర్పంచ్ ఉయ్యాల నరేష్, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు, వివిధ కుల సంఘాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News