Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:00 AM

ఉప్పల్ ప్రజలకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు

ఉప్పల్ ప్రజలకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు

ఉప్పల్ ప్రజలకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు
24-12-2025 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉప్పల్ ప్రజలకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షల

స్థానికం ప్రతినిధి హైదరాబాద్

ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు, క్రైస్తవ సోదర సోదరీమణులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సేవ, క్షమాగుణాలను మానవాళికి బోధించిన యేసు క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత ఆనందదాయకమైన పర్వదినమని ఆయన పేర్కొన్నారు.

క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభం చేకూరాలని, కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. యేసు క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, సమాజంలో శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వం వర్ధిల్లాలని ప్రార్థించారు.

Sthanikam

ఉప్పల్ ప్రజలకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు

Article Image

ఉప్పల్ ప్రజలకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షల

స్థానికం ప్రతినిధి హైదరాబాద్

ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు, క్రైస్తవ సోదర సోదరీమణులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సేవ, క్షమాగుణాలను మానవాళికి బోధించిన యేసు క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత ఆనందదాయకమైన పర్వదినమని ఆయన పేర్కొన్నారు.

క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభం చేకూరాలని, కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. యేసు క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, సమాజంలో శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వం వర్ధిల్లాలని ప్రార్థించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News