Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:35 AM

ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగింపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగింపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగింపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన
28-12-2025 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగింపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు నియోజకవర్గ కేంద్రంలో నిరసన కార్యక్రమం జరిగింది. జిల్లా నాయకులు పట్లోల సుధాకర్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాహిర్ అలీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ ఆధ్వర్యంలో జడ్పీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగింపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

Article Image

ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగింపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు నియోజకవర్గ కేంద్రంలో నిరసన కార్యక్రమం జరిగింది. జిల్లా నాయకులు పట్లోల సుధాకర్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాహిర్ అలీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ ఆధ్వర్యంలో జడ్పీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News