Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:40 AM

తిరువూరు లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు

తిరువూరు లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు

తిరువూరు లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు
January 12, 2026 01:56 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు జనవరి 12(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో వయనాడ్ పార్లమెంటు సభ్యురాలు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ 53 వ జన్మదిన వేడుకలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జీవన్ బాబు అధ్యక్షతన కేక్ కట్ చేసి, స్వీట్లు,పండ్లు పంచి ఘనంగా నిర్వహించడం జరిగినది.అనంతరం జీవన్ బాబు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు ప్రకాష్ రావు,బి.సి.సెల్ రాష్ట్ర నాయకులు గంజా కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రియాంక గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని,ఆమె సేవలు కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళల ఉండాలని భవిష్యత్ లో ఆమె సేవలు మరింత అవసరం అని పార్లమెంట్ సభ్యురాలు గా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం ఆకాంక్షిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో డి.సి.సి.మాజీ ప్రధానకార్యదర్శి కొత్తగుండ్ల గోపాలకృష్ణ,తిరువూరు పట్టణ బి.సి.సెల్ నాయకులు పర్వతం రామారావు,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిమెట్ల మోహన్ రావు, ఇజ్జాడ జగన్నాథం,ఇమ్మనేని శ్రీనివాసరావు, పల్నాటి సత్యనారాయణ,చావల రంగయ్య,గంధం శ్రీనివాసరావు,పగుట్ల చంద్రయ్య,యద్దనపూడి రాములు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News