విజయవాడ లెనిన్ సెంటర్లో సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మిక సంఘాల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్
విజయవాడ లెనిన్ సెంటర్లో సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మిక సంఘాల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్
GADDAM JAGANMOHAN REDDY
విజయవాడ లెనిన్ సెంటర్లో సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మిక సంఘాల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ ప్రసంగిస్తూ మోడీ బుల్డోజర్ పాలన కొనసాగదని కార్మిక లోకం కన్ను తెరిస్తే పాలకవర్గాలు కొట్టుకుపోతాయని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది కార్మికులు మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సార్వత్రిక సమ్మె విజయవంతం చేసినందుకు వారికి హరినాథ్ అభినందనలు తెలియజేశారు. మోడీ బాటలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కార్మిక ద్రోహానికి సిద్ధమైతే పదవులు కోల్పోక తప్పదని హెచ్చరించారు. గత అసెంబ్లీలో కార్మిక పని గంటలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని హరినాథ్ డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరారు. ప్రజా సమస్యలు గాలికి వదిలి తిరుపతి లడ్డు నేడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తితే ప్రజల నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. మోడీ తక్షణం నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని భారత రైతులకు నష్టం కలిగించే అమెరికాతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని హెచ్చరించారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి