Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 03:09 PM

విజయవాడ లెనిన్ సెంటర్లో సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మిక సంఘాల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్

విజయవాడ లెనిన్ సెంటర్లో సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మిక సంఘాల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్

విజయవాడ లెనిన్ సెంటర్లో సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మిక సంఘాల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్
February 12, 2026 06:23 PM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

విజయవాడ లెనిన్ సెంటర్లో సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మిక సంఘాల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ ప్రసంగిస్తూ మోడీ బుల్డోజర్ పాలన కొనసాగదని కార్మిక లోకం కన్ను తెరిస్తే పాలకవర్గాలు కొట్టుకుపోతాయని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది కార్మికులు మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సార్వత్రిక సమ్మె విజయవంతం చేసినందుకు వారికి హరినాథ్ అభినందనలు తెలియజేశారు. మోడీ బాటలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కార్మిక ద్రోహానికి సిద్ధమైతే పదవులు కోల్పోక తప్పదని హెచ్చరించారు. గత అసెంబ్లీలో కార్మిక పని గంటలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని హరినాథ్ డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరారు. ప్రజా సమస్యలు గాలికి వదిలి తిరుపతి లడ్డు నేడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తితే ప్రజల నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. మోడీ తక్షణం నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని భారత రైతులకు నష్టం కలిగించే అమెరికాతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని హెచ్చరించారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News