Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:13 AM

విజయవాడ లెనిన్ సెంటర్లో సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మిక సంఘాల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్

విజయవాడ లెనిన్ సెంటర్లో సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మిక సంఘాల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్

విజయవాడ లెనిన్ సెంటర్లో సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మిక సంఘాల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్
12-02-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

విజయవాడ లెనిన్ సెంటర్లో సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మిక సంఘాల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ ప్రసంగిస్తూ మోడీ బుల్డోజర్ పాలన కొనసాగదని కార్మిక లోకం కన్ను తెరిస్తే పాలకవర్గాలు కొట్టుకుపోతాయని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది కార్మికులు మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సార్వత్రిక సమ్మె విజయవంతం చేసినందుకు వారికి హరినాథ్ అభినందనలు తెలియజేశారు. మోడీ బాటలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కార్మిక ద్రోహానికి సిద్ధమైతే పదవులు కోల్పోక తప్పదని హెచ్చరించారు. గత అసెంబ్లీలో కార్మిక పని గంటలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని హరినాథ్ డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరారు. ప్రజా సమస్యలు గాలికి వదిలి తిరుపతి లడ్డు నేడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తితే ప్రజల నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. మోడీ తక్షణం నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని భారత రైతులకు నష్టం కలిగించే అమెరికాతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని హెచ్చరించారు

Sthanikam

విజయవాడ లెనిన్ సెంటర్లో సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మిక సంఘాల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్

Article Image

విజయవాడ లెనిన్ సెంటర్లో సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మిక సంఘాల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ ప్రసంగిస్తూ మోడీ బుల్డోజర్ పాలన కొనసాగదని కార్మిక లోకం కన్ను తెరిస్తే పాలకవర్గాలు కొట్టుకుపోతాయని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది కార్మికులు మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సార్వత్రిక సమ్మె విజయవంతం చేసినందుకు వారికి హరినాథ్ అభినందనలు తెలియజేశారు. మోడీ బాటలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కార్మిక ద్రోహానికి సిద్ధమైతే పదవులు కోల్పోక తప్పదని హెచ్చరించారు. గత అసెంబ్లీలో కార్మిక పని గంటలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని హరినాథ్ డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరారు. ప్రజా సమస్యలు గాలికి వదిలి తిరుపతి లడ్డు నేడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తితే ప్రజల నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. మోడీ తక్షణం నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని భారత రైతులకు నష్టం కలిగించే అమెరికాతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని హెచ్చరించారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News