Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:12 AM

కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం

కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం

కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం
06-04-2026 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ:రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షుడిగా నియమితులైన రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన ఎస్‌కే మల్లికార్జున, పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రివర్యులు సవితమ్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛంతో సన్మానించారు.

ఈ సందర్భంగా కురుబ సంఘం నాయకులు, సభ్యులు కూడా హాజరై మల్లికార్జునకు శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సవితమ్మ ఆకాంక్షించారు.

అనంతరం ఎస్‌కే మల్లికార్జున మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కురుబ సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కురుబ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం

Article Image

పెనుకొండ:రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షుడిగా నియమితులైన రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన ఎస్‌కే మల్లికార్జున, పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రివర్యులు సవితమ్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛంతో సన్మానించారు.

ఈ సందర్భంగా కురుబ సంఘం నాయకులు, సభ్యులు కూడా హాజరై మల్లికార్జునకు శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సవితమ్మ ఆకాంక్షించారు.

అనంతరం ఎస్‌కే మల్లికార్జున మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కురుబ సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కురుబ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News