Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 08:49 PM

కోగిర సర్పంచ్ రామకృష్ణని పరామర్శించిన మాజీ మంత్రివర్యులు

కోగిర సర్పంచ్ రామకృష్ణని పరామర్శించిన మాజీ మంత్రివర్యులు

కోగిర సర్పంచ్ రామకృష్ణని పరామర్శించిన మాజీ మంత్రివర్యులు
February 24, 2026 08:57 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, రొద్దం మండలం, కోగిర గ్రామ పంచాయితీ సర్పంచ్ రామకృష్ణ ఆరోగ్య సమస్యల కారణంగా బెంగళూరులో హాస్పిటల్‌లో చికిత్స పొందిన తరువాత, ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ సందర్భంలో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, పెనుకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, అలాగే రోద్దం మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు రామకృష్ణ ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్యం, యోగక్షేమాలు తెలుసుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News