PRINT TIME: April 04, 2026 10:40 PM
పెనుకొండలో శశి భూషణ్ పటేల్ జన్మదిన వేడుకలు – కేక్ కట్, మొక్క నాటిన టీడీపీ నేతలు
పెనుకొండలో శశి భూషణ్ పటేల్ జన్మదిన వేడుకలు – కేక్ కట్, మొక్క నాటిన టీడీపీ నేతలు
April 04, 2026 07:19 PM
38 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కె పార్థసారథి అల్లుడు శశి భూషణ్ పటేల్ జన్మదినం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యాలయం ఆవరణలో పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా మొక్కను నాటారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి