PRINT TIME: February 24, 2026 06:03 PM
జోగి రమేష్కు సంఘీభావం తెలిపిన పేరాడ తిలక్
జోగి రమేష్కు సంఘీభావం తెలిపిన పేరాడ తిలక్
February 24, 2026 03:08 PM
4 Views
స్థానికం ప్రతినిధి :
Chakipalli
Mouli
విజయవాడలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు జోగి రమేష్ నివాసంపై ఇటీవల జరిగిన దాడి ఘటన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జ్ పేరాడ తిలక్ మాజీ ఉపముఖ్యమంత్రి, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్తో కలిసి జోగి రమేష్ను పరామర్శించి సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, ఆమదాలవలస ఇన్చార్జ్ చింతాడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి