Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:13 AM

అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ

అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ

అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ
28-03-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా – పెనుకొండ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ అసెంబ్లీలో నేడు చారిత్రాత్మక తీర్మానం ప్రవేశపెట్టడంపై రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం విధానాల వల్ల అమరావతి అభివృద్ధి దెబ్బతిన్నదని అన్నారు. రాజకీయ స్వార్థాల కోసం రెండు రాజధానుల పేరుతో ప్రజల భావోద్వేగాలను దెబ్బతీశారని విమర్శించారు.ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా ముందడుగు వేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు.అసెంబ్లీలో ఈ తీర్మానం ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు కూటమి ప్రభుత్వానికి రంగేపల్లి వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా – పెనుకొండ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ అసెంబ్లీలో నేడు చారిత్రాత్మక తీర్మానం ప్రవేశపెట్టడంపై రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం విధానాల వల్ల అమరావతి అభివృద్ధి దెబ్బతిన్నదని అన్నారు. రాజకీయ స్వార్థాల కోసం రెండు రాజధానుల పేరుతో ప్రజల భావోద్వేగాలను దెబ్బతీశారని విమర్శించారు.ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా ముందడుగు వేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు.అసెంబ్లీలో ఈ తీర్మానం ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు కూటమి ప్రభుత్వానికి రంగేపల్లి వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News