Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వడ్డీ వ్యాపారుల వేధింపులకు బలైన ప్రభుత్వ ఉద్యోగి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 28, 2026 10:57 PM

పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి భర్త వెంకటేశ్వరరావు

పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి భర్త వెంకటేశ్వరరావు

పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి భర్త వెంకటేశ్వరరావు
February 26, 2026 06:50 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన రిజిస్ట్రార్ కార్యాలయంలో రైటర్‌గా పనిచేస్తున్న ప్రకాష్ కుమార్తె వివాహ మహోత్సవానికి శ్రీ వెంకటేశ్వరరావు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

అదేవిధంగా గోరంట్ల మండలం, రెడ్డిచెరువు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నిడీ మామిడప్ప కుమార్తె వివాహానికి రాజ్ కన్వెన్షన్ హాల్‌లో హాజరై, నూతన వధూవరులకు ఆశీస్సులు అందించారు.

అలాగే పైపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ (SKC)గారి కుమార్తె వివాహం పెడబల్లి రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించగా, ఆ కార్యక్రమానికీ వెంకటేశ్వరరావు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమాలలో తెలుగుదేశంపార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News