Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భద్రతపై గ్రామస్తుల జాగ్రత్తలు.. సీసీ కెమెరాల ఏర్పాటు సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 02:03 PM

పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి భర్త వెంకటేశ్వరరావు

పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి భర్త వెంకటేశ్వరరావు

పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి భర్త వెంకటేశ్వరరావు
February 26, 2026 06:50 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన రిజిస్ట్రార్ కార్యాలయంలో రైటర్‌గా పనిచేస్తున్న ప్రకాష్ కుమార్తె వివాహ మహోత్సవానికి శ్రీ వెంకటేశ్వరరావు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

అదేవిధంగా గోరంట్ల మండలం, రెడ్డిచెరువు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నిడీ మామిడప్ప కుమార్తె వివాహానికి రాజ్ కన్వెన్షన్ హాల్‌లో హాజరై, నూతన వధూవరులకు ఆశీస్సులు అందించారు.

అలాగే పైపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ (SKC)గారి కుమార్తె వివాహం పెడబల్లి రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించగా, ఆ కార్యక్రమానికీ వెంకటేశ్వరరావు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమాలలో తెలుగుదేశంపార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News