Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:57 PM

తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలి; మాజీ ఎమ్మెల్యే కిషోర్

తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలి; మాజీ ఎమ్మెల్యే కిషోర్

తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలి; మాజీ ఎమ్మెల్యే కిషోర్
February 02, 2026 02:46 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి నియోజకవర్గంతిరుమలగిరి పట్టణంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ నివాసంలో బీ ఆర్ఎస్ పార్టీ శ్రేణులతో సమావేశంలో ఏర్పాటు చేశారు. తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీ ఆర్ఎస్ పార్టీ నుండి పోటీచేసే అభ్యర్థులకు భీ ఫాం లు అందజేసి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అందరు కలిసి పనిచేసి, పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News