Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:25 PM

తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలి; మాజీ ఎమ్మెల్యే కిషోర్

తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలి; మాజీ ఎమ్మెల్యే కిషోర్

తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలి; మాజీ ఎమ్మెల్యే కిషోర్
February 02, 2026 02:46 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి నియోజకవర్గంతిరుమలగిరి పట్టణంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ నివాసంలో బీ ఆర్ఎస్ పార్టీ శ్రేణులతో సమావేశంలో ఏర్పాటు చేశారు. తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీ ఆర్ఎస్ పార్టీ నుండి పోటీచేసే అభ్యర్థులకు భీ ఫాం లు అందజేసి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అందరు కలిసి పనిచేసి, పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News