Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:34 PM

టెక్కలిలో వైసీపీ ఇంచార్జ్ తిలక్ నిరసన

టెక్కలిలో వైసీపీ ఇంచార్జ్ తిలక్ నిరసన

టెక్కలిలో వైసీపీ ఇంచార్జ్ తిలక్ నిరసన
January 31, 2026 01:40 PM 445 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chakipalli
Mouli

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై శనివారం టెక్కలిలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. టెక్కలి వైసిపి ఇన్చార్జ్ తిలక్ ఆధ్వర్యంలో స్థానిక వైయస్సార్ విగ్రహం దగ్గర ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. తిరుమల లడ్డు కల్తీ జరిగిందని టిడిపి నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు టిడిపి నాయకులకు బుద్ధిని ప్రసాదించాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టినట్టు వైసిపి నాయకులు తెలిపారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News