Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 10:10 PM

టెక్కలిలో వైసీపీ ఇంచార్జ్ తిలక్ నిరసన

టెక్కలిలో వైసీపీ ఇంచార్జ్ తిలక్ నిరసన

టెక్కలిలో వైసీపీ ఇంచార్జ్ తిలక్ నిరసన
January 31, 2026 01:40 PM 450 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chakipalli
Mouli

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై శనివారం టెక్కలిలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. టెక్కలి వైసిపి ఇన్చార్జ్ తిలక్ ఆధ్వర్యంలో స్థానిక వైయస్సార్ విగ్రహం దగ్గర ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. తిరుమల లడ్డు కల్తీ జరిగిందని టిడిపి నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు టిడిపి నాయకులకు బుద్ధిని ప్రసాదించాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టినట్టు వైసిపి నాయకులు తెలిపారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News