శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై శనివారం టెక్కలిలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. టెక్కలి వైసిపి ఇన్చార్జ్ తిలక్ ఆధ్వర్యంలో స్థానిక వైయస్సార్ విగ్రహం దగ్గర ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. తిరుమల లడ్డు కల్తీ జరిగిందని టిడిపి నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు టిడిపి నాయకులకు బుద్ధిని ప్రసాదించాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టినట్టు వైసిపి నాయకులు తెలిపారు
PRINT TIME: August 25, 2026 04:54 AM
టెక్కలిలో వైసీపీ ఇంచార్జ్ తిలక్ నిరసన
టెక్కలిలో వైసీపీ ఇంచార్జ్ తిలక్ నిరసన
31-01-2026
453 Views
స్థానికం ప్రతినిధి :
Chakipalli
Mouli
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై శనివారం టెక్కలిలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. టెక్కలి వైసిపి ఇన్చార్జ్ తిలక్ ఆధ్వర్యంలో స్థానిక వైయస్సార్ విగ్రహం దగ్గర ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. తిరుమల లడ్డు కల్తీ జరిగిందని టిడిపి నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు టిడిపి నాయకులకు బుద్ధిని ప్రసాదించాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టినట్టు వైసిపి నాయకులు తెలిపారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి