సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిమ
కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి తన ప్రతిభతో మరోసారి ఆకట్టుకున్నారు.హనుమాన్ జయంతి సందర్భంగా అంగుళం సుద్ద ముక్క,పెన్సిల్ మొన పై హనుమంతుడి ప్రతిమను చెక్కారు. ఇప్పటికే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు దక్కించుకున్న నరేష్ చారి సృజనాత్మకతను చూసి పట్టణ వాసులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి