Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:55 PM

సంగారెడ్డిలో వైజ్ఞానిక ప్రదర్శనలో మెరవనున్న నారాయణఖేడ్ జెడ్పీ ఉన్నత పాఠశాల

సంగారెడ్డిలో వైజ్ఞానిక ప్రదర్శనలో మెరవనున్న నారాయణఖేడ్ జెడ్పీ ఉన్నత పాఠశాల

సంగారెడ్డిలో వైజ్ఞానిక ప్రదర్శనలో మెరవనున్న నారాయణఖేడ్ జెడ్పీ ఉన్నత పాఠశాల
January 18, 2026 08:30 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో నిర్వహించబడుతున్న దక్షిణ భారత దేశ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం ఈ నెల పదొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు ఘనంగా ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నారాయణఖేడ్ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రత్యేకంగా రూపొందించిన వక్రతుండ మహాకాయ నృత్య ప్రదర్శనను ప్రదర్శించనున్నారు.ఈ నృత్య ప్రదర్శన విద్యార్థుల సృజనాత్మకత, సాంస్కృతిక ప్రతిభకు ప్రతీకగా నిలవనుంది. చిన్న వయసులోనే కళలపై ఆసక్తి పెంచుకుంటూ శ్రమతో సాధన చేసిన విద్యార్థులు ఈ వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించబోతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థుల నృత్య ప్రదర్శనను తిలకించి వారిని ఆశీర్వదించాలని వినమ్రంగా కోరుకుంటున్నాము.విద్యతో పాటు కళలు, సంస్కృతికి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో పాఠశాల ఆచార్య బృందం విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమానికి సిద్ధం చేసింది. విద్యార్థుల ప్రతిభకు మీ ప్రోత్సాహం, ఆశీర్వాదం ఎంతో అవసరం.


మీ

మన్మధ కిషోర్

ప్రధానోపాధ్యాయులు,ఇందులో చంద్ర శేఖర్ ఆచార్య,రాజ శేఖర్,ధన్సింగ్,జైపాల్ రెడ్డి,రాజయ్య ఉపాధ్యాయులు

జెడ్పీ ఉన్నత పాఠశాల, నారాయణఖేడ్

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News