Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 10:56 PM

సంగారెడ్డిలో వైజ్ఞానిక ప్రదర్శనలో మెరవనున్న నారాయణఖేడ్ జెడ్పీ ఉన్నత పాఠశాల

సంగారెడ్డిలో వైజ్ఞానిక ప్రదర్శనలో మెరవనున్న నారాయణఖేడ్ జెడ్పీ ఉన్నత పాఠశాల

సంగారెడ్డిలో వైజ్ఞానిక ప్రదర్శనలో మెరవనున్న నారాయణఖేడ్ జెడ్పీ ఉన్నత పాఠశాల
18-01-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో నిర్వహించబడుతున్న దక్షిణ భారత దేశ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం ఈ నెల పదొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు ఘనంగా ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నారాయణఖేడ్ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రత్యేకంగా రూపొందించిన వక్రతుండ మహాకాయ నృత్య ప్రదర్శనను ప్రదర్శించనున్నారు.ఈ నృత్య ప్రదర్శన విద్యార్థుల సృజనాత్మకత, సాంస్కృతిక ప్రతిభకు ప్రతీకగా నిలవనుంది. చిన్న వయసులోనే కళలపై ఆసక్తి పెంచుకుంటూ శ్రమతో సాధన చేసిన విద్యార్థులు ఈ వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించబోతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థుల నృత్య ప్రదర్శనను తిలకించి వారిని ఆశీర్వదించాలని వినమ్రంగా కోరుకుంటున్నాము.విద్యతో పాటు కళలు, సంస్కృతికి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో పాఠశాల ఆచార్య బృందం విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమానికి సిద్ధం చేసింది. విద్యార్థుల ప్రతిభకు మీ ప్రోత్సాహం, ఆశీర్వాదం ఎంతో అవసరం.


మీ

మన్మధ కిషోర్

ప్రధానోపాధ్యాయులు,ఇందులో చంద్ర శేఖర్ ఆచార్య,రాజ శేఖర్,ధన్సింగ్,జైపాల్ రెడ్డి,రాజయ్య ఉపాధ్యాయులు

జెడ్పీ ఉన్నత పాఠశాల, నారాయణఖేడ్

Sthanikam

సంగారెడ్డిలో వైజ్ఞానిక ప్రదర్శనలో మెరవనున్న నారాయణఖేడ్ జెడ్పీ ఉన్నత పాఠశాల

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో నిర్వహించబడుతున్న దక్షిణ భారత దేశ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం ఈ నెల పదొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు ఘనంగా ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నారాయణఖేడ్ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రత్యేకంగా రూపొందించిన వక్రతుండ మహాకాయ నృత్య ప్రదర్శనను ప్రదర్శించనున్నారు.ఈ నృత్య ప్రదర్శన విద్యార్థుల సృజనాత్మకత, సాంస్కృతిక ప్రతిభకు ప్రతీకగా నిలవనుంది. చిన్న వయసులోనే కళలపై ఆసక్తి పెంచుకుంటూ శ్రమతో సాధన చేసిన విద్యార్థులు ఈ వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించబోతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థుల నృత్య ప్రదర్శనను తిలకించి వారిని ఆశీర్వదించాలని వినమ్రంగా కోరుకుంటున్నాము.విద్యతో పాటు కళలు, సంస్కృతికి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో పాఠశాల ఆచార్య బృందం విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమానికి సిద్ధం చేసింది. విద్యార్థుల ప్రతిభకు మీ ప్రోత్సాహం, ఆశీర్వాదం ఎంతో అవసరం.


మీ

మన్మధ కిషోర్

ప్రధానోపాధ్యాయులు,ఇందులో చంద్ర శేఖర్ ఆచార్య,రాజ శేఖర్,ధన్సింగ్,జైపాల్ రెడ్డి,రాజయ్య ఉపాధ్యాయులు

జెడ్పీ ఉన్నత పాఠశాల, నారాయణఖేడ్

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News