Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:34 AM

సంగెం గ్రామంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

సంగెం గ్రామంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

సంగెం గ్రామంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
02-06-2026 148 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం సంగేo గ్రామం పంచాయతీ ఆవరణంలో మంగళవారం నాడు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను స్థానిక సర్పంచ్ కలకోట్ల మల్లేష్ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ... తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, వారి ఆశయ సాధనకుప్రతి ఒక్కరుచేయాలని అన్నారు. ఉప సర్పంచ్ జటంగి నీలమ్మ వార్డ్ మెంబర్లు విజయ్ కుమార్ బూబా ,మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి మారగాని వెంకటయ్య బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు మల్యాల రాములు, గ్రామ శాఖ అధ్యక్షులు దేశముల వెంకన్న ,జటంగి రవి ,మాజీ ఎంపిటిసి కలకోట్ల ఎలైజర్ ,మాజీ ఉపసర్పంచ్ జటంగి అనిత ,లింగయ్య, హెచ్ఎం నర్సిరెడ్డి , అసిస్టెంట్ శ్రీలత,అంగన్వాడి టీచర్లు సుభద్ర ,రాజేశ్వరి, ఆశ వర్కర్ మాధురి, దాసులు వెంకన్న ,మధుసూదన్ రెడ్డి, నాగరాజ్ ,నాగయ్య ,వీరన్న ,వెంకటేష్ ,అంగన్వాడి ఆయాలు జనార్ధన్ సార్ కృష్ణ సార్ మల్టీపర్పస్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సంగెం గ్రామంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Article Image

తుంగతుర్తి మండలం సంగేo గ్రామం పంచాయతీ ఆవరణంలో మంగళవారం నాడు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను స్థానిక సర్పంచ్ కలకోట్ల మల్లేష్ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ... తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, వారి ఆశయ సాధనకుప్రతి ఒక్కరుచేయాలని అన్నారు. ఉప సర్పంచ్ జటంగి నీలమ్మ వార్డ్ మెంబర్లు విజయ్ కుమార్ బూబా ,మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి మారగాని వెంకటయ్య బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు మల్యాల రాములు, గ్రామ శాఖ అధ్యక్షులు దేశముల వెంకన్న ,జటంగి రవి ,మాజీ ఎంపిటిసి కలకోట్ల ఎలైజర్ ,మాజీ ఉపసర్పంచ్ జటంగి అనిత ,లింగయ్య, హెచ్ఎం నర్సిరెడ్డి , అసిస్టెంట్ శ్రీలత,అంగన్వాడి టీచర్లు సుభద్ర ,రాజేశ్వరి, ఆశ వర్కర్ మాధురి, దాసులు వెంకన్న ,మధుసూదన్ రెడ్డి, నాగరాజ్ ,నాగయ్య ,వీరన్న ,వెంకటేష్ ,అంగన్వాడి ఆయాలు జనార్ధన్ సార్ కృష్ణ సార్ మల్టీపర్పస్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News