Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:03 AM

సిరిపురంలో ఘనంగా స్వామి వివేకానంద 164వ జయంతి ఉత్సవాలు

సిరిపురంలో ఘనంగా స్వామి వివేకానంద 164వ జయంతి ఉత్సవాలు

సిరిపురంలో ఘనంగా స్వామి వివేకానంద 164వ జయంతి ఉత్సవాలు
January 12, 2026 04:02 PM 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిరిపురం:

భారతీయ జనతా పార్టీ సిరిపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 164వ జయంతి ఉత్సవాలు బస్టాండ్ ఆవరణలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో బీజేపీతో పాటు బీఆర్ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

బీజేపీ గ్రామ ప్రభారి ఏళ్ల సంజీవ రెడ్డి, ఉపసర్పంచ్ ముడుదుడ్ల అనూష రమేష్, వార్డ్ మెంబర్లు పగుడాల లక్ష్మి, గుంటోజు కృష్ణమాచారి, శక్తి కేంద్రం అధ్యక్షుడు జెల్లా లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు బడుగు యాదగిరి, రాపోలు స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అలాగే బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఏలే వెంకట నర్సయ్య, ప్రధాన కార్యదర్శి గజం సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శ్రీను, కార్యదర్శి సంగిశెట్టి వేణు, కోశాధికారి రాపోలు శ్రీశైలం, ఆర్ఎస్ఎస్ శిక్షకులు పొట్టబత్తుల వెంకటేశం, కొంగరి వెంకటేశం, సంగిశెట్టి నరేష్, కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ తరఫున మాజీ ఎంపీటీసీ పున్న వెంకటేశం, మాజీ ఉపసర్పంచ్ దాసిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ కునూరు ముత్యాలు హాజరై స్వామి వివేకానంద ఆశయాలను స్మరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువతకు స్వామి వివేకానంద జీవితం, సేవాభావం, దేశభక్తి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. యువత జాతీయ భావజాలంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News