గొర్రెకు సిజేరియన్.. ప్రాణం కాపాడిన వైద్యులు
ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని తుమ్మలపెన్పహాడు గ్రామానికి చెందిన ఓ గొర్రె పురిటి నొప్పులతో మూడు రోజులుగా బాధపడటంతో శనివారం కోదాడ పశువైద్యశాలకు తీసుకువచ్చారు.పరీక్షించిన వైద్యులు కడుపులో పిల్ల చనిపోయినట్లు గుర్తించి వెంటనే శస్త్రచికిత్స చేశారు.మృతి చెందిన పిల్లను బయటకు తీసి తల్లి గొర్రె ప్రాణాన్ని కాపాడారు.సమయానికి స్పందించి వైద్యం అందించిన డాక్టర్లకు యజమాని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి