Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:51 AM

శివనామ స్మరణతో మార్మోగిన నిదానపల్లి గుట్ట

శివనామ స్మరణతో మార్మోగిన నిదానపల్లి గుట్ట

శివనామ స్మరణతో మార్మోగిన నిదానపల్లి  గుట్ట
January 14, 2026 06:42 PM 320 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నలుమూలల నుంచి భక్తుల రాకతో కిటకిటలాడిన నిదానపల్లి గుట్ట

నిదాన పెళ్లి గుట్టపై భోగి వేడుకలు

రామన్నపేటస్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గుట్టపై స్వయంభుగా వెలసిన శ్రీ స్వయంభు భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం వద్ద మకర సంక్రాంతిని పురస్కరించుకుని భోగి రోజున భక్తుల సందడి నెలకొంది. నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు బోనాలతో ఆలయానికి చేరుకుని పటాలు, ముగ్గులతో పూజలు నిర్వహించి ఓం నమశ్శివాయ స్మరణతో భక్తిశ్రద్ధలతో పరవశించారు.

అనంతరం మల్లికార్జున ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ నరపాక మాధవి–యాదయ్య, మాజీ సర్పంచ్ గుత్తా నర్సింహారెడ్డి, వార్డు సభ్యులు గ్రామ పెద్దలు యువకులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News