Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:43 PM

శ్రీకాకుళం ఆముదలవలస నియోజకవర్గం తలవసరం దల్ల వలస విలేజ్

శ్రీకాకుళం ఆముదలవలస నియోజకవర్గం తలవసరం దల్ల వలస విలేజ్

శ్రీకాకుళం ఆముదలవలస నియోజకవర్గం తలవసరం దల్ల వలస విలేజ్
February 01, 2026 08:33 PM 81 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కిల్లాని భాస్కరరావు దల్లవలస విలేజ్ పొందూరు మండలం ఆమదాలవలస నియోజకవర్గం 60 సంవత్సరములు దాటిన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని కోటమి ప్రభుత్వం వారు ఎన్నికలలో హామీ ఇచ్చారు అది ఎప్పటికీ నెరవేరలేదు పెన్షన్ కోసము సచివాలయ సిబ్బందికి అడిగితే మాకు ఏ రకమైనటువంటి జీవో గవర్నమెంట్ నుంచి రాలేదని వాళ్ళు చెబుతున్నారు కావున ప్రభుత్వం వారు 60 సంవత్సరములు దాటిన ప్రతి వ్యక్తికి పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని కోరుతున్నాం

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News