Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:12 AM

శ్రీ రామలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడ విస్తరణ పనుల ప్రారంభం

శ్రీ రామలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడ విస్తరణ పనుల ప్రారంభం

శ్రీ రామలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడ విస్తరణ పనుల ప్రారంభం
01-03-2026 106 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

భక్తుల సౌకర్యార్థం గోడను ముందుకు జరపడం – దేవాలయ కమిటీ

చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ప్రహరీ గోడ విస్తరణ పనులను ప్రారంభం చేశారు. దేవాలయ కమిటీ చైర్మన్ ఎరుకుల రాందాస్ గౌడ్, పాలకవర్గ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షులు మాట్లాడుతూ, భక్తుల రాకపోకలకు మరింత సౌకర్యం కల్పించేందుకు ప్రహరీ గోడను ముందుకు జరపాలని నిర్ణయించామని తెలిపారు. ఆలయ పూజారి కొండూరు నరసింహ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ తీగుళ్ల చంద్రయ్య, ఉపసర్పంచ్ గడ్డం సత్తయ్య హాజరయ్యారు. వార్డు సభ్యులు, దేవాలయ కమిటీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ రామలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడ విస్తరణ పనుల ప్రారంభం

Article Image

భక్తుల సౌకర్యార్థం గోడను ముందుకు జరపడం – దేవాలయ కమిటీ

చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ప్రహరీ గోడ విస్తరణ పనులను ప్రారంభం చేశారు. దేవాలయ కమిటీ చైర్మన్ ఎరుకుల రాందాస్ గౌడ్, పాలకవర్గ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షులు మాట్లాడుతూ, భక్తుల రాకపోకలకు మరింత సౌకర్యం కల్పించేందుకు ప్రహరీ గోడను ముందుకు జరపాలని నిర్ణయించామని తెలిపారు. ఆలయ పూజారి కొండూరు నరసింహ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ తీగుళ్ల చంద్రయ్య, ఉపసర్పంచ్ గడ్డం సత్తయ్య హాజరయ్యారు. వార్డు సభ్యులు, దేవాలయ కమిటీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News