Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:59 AM

సీఎం సహాయ నిధుల చెక్కుల పంపిణీ

సీఎం సహాయ నిధుల చెక్కుల పంపిణీ

సీఎం సహాయ నిధుల చెక్కుల పంపిణీ
January 14, 2026 09:56 AM 156 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రూ.1.40 లక్షల చెక్కులు అందజేసిన కాంగ్రెస్ నాయకులు

రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి ముఖ్యమంత్రి సహాయ నిధుల నుంచి మంజూరైన మొత్తం రూ.1,40,000 విలువైన చెక్కులను సీనియర్ కాంగ్రెస్ నాయకులు బత్తుల క్రిష్ణ గౌడ్, నవీన్ కుమార్ బాధితులకు పంపిణీ చేశారు.శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో మంజూరైన ఈ చెక్కులను బాధితులు ఎరుకల సుధాకర్, భీమగాని లింగస్వామి, బెక్కంటి యాదయ్య, తోర్పునూరి అచ్చయ్యలకు గ్రామ వార్డు సభ్యులు నీల అయిలయ్య, రేగులగడ్డ నరేష్, వేముల పాపులు అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ, పేద ప్రజలకు ఏ ఆపద వచ్చినా ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని, పార్టీలు–కులాలు చూడకుండా బాధితులకు తప్పకుండా సహాయం అందిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల యాదయ్య, దశరథ, నీల నరసింహా, పిట్టల సత్తయ్య, దొంతరబోయిన వెంకన్న, మెండే కొండలు, మెండే కృష్ణ, బత్తుల మల్లేశ్, నీల యాదయ్య, మద్దేగళ్ళ రాములు, దాసరి మల్లేశ్, బత్తుల రమేష్, కొమ్ము నరసింహా, నాలికే నిరంజన్ కలిమెర రాజు, టి.నరేష్, మద్దేగళ్ళ వెంకన్న, బజ్జూరు సురేష్, బత్తుల వెంకన్న, ఉప్పలయ కిట్టు, దేవేందర్, సాయి, మచ్ఛి ప్రవీణ్, చింటు, రామకృష్ణ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News