Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:51 AM

సీఎం సహాయ నిధుల చెక్కుల పంపిణీ

సీఎం సహాయ నిధుల చెక్కుల పంపిణీ

సీఎం సహాయ నిధుల చెక్కుల పంపిణీ
January 14, 2026 09:56 AM 151 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రూ.1.40 లక్షల చెక్కులు అందజేసిన కాంగ్రెస్ నాయకులు

రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి ముఖ్యమంత్రి సహాయ నిధుల నుంచి మంజూరైన మొత్తం రూ.1,40,000 విలువైన చెక్కులను సీనియర్ కాంగ్రెస్ నాయకులు బత్తుల క్రిష్ణ గౌడ్, నవీన్ కుమార్ బాధితులకు పంపిణీ చేశారు.శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో మంజూరైన ఈ చెక్కులను బాధితులు ఎరుకల సుధాకర్, భీమగాని లింగస్వామి, బెక్కంటి యాదయ్య, తోర్పునూరి అచ్చయ్యలకు గ్రామ వార్డు సభ్యులు నీల అయిలయ్య, రేగులగడ్డ నరేష్, వేముల పాపులు అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ, పేద ప్రజలకు ఏ ఆపద వచ్చినా ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని, పార్టీలు–కులాలు చూడకుండా బాధితులకు తప్పకుండా సహాయం అందిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల యాదయ్య, దశరథ, నీల నరసింహా, పిట్టల సత్తయ్య, దొంతరబోయిన వెంకన్న, మెండే కొండలు, మెండే కృష్ణ, బత్తుల మల్లేశ్, నీల యాదయ్య, మద్దేగళ్ళ రాములు, దాసరి మల్లేశ్, బత్తుల రమేష్, కొమ్ము నరసింహా, నాలికే నిరంజన్ కలిమెర రాజు, టి.నరేష్, మద్దేగళ్ళ వెంకన్న, బజ్జూరు సురేష్, బత్తుల వెంకన్న, ఉప్పలయ కిట్టు, దేవేందర్, సాయి, మచ్ఛి ప్రవీణ్, చింటు, రామకృష్ణ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News