Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:19 PM

సంఘటితంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం – ఏఐసీసీ నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

సంఘటితంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం – ఏఐసీసీ నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

సంఘటితంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం – ఏఐసీసీ నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
04-01-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యపేట స్థానికం ప్రతినిధి బిక్షం

ప్రైవేట్ ఎలక్ట్రిషియన్లు సంఘటితంగా ముందుకు సాగితే తమ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవచ్చని ఏఐసీసీ నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఎలక్ట్రిషియన్లు సమాజానికి అత్యంత కీలక సేవలు అందిస్తున్నారని, అయినప్పటికీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటి పరిష్కారానికి ఐక్యత ఎంతో అవసరమని స్పష్టం చేశారు. సంఘటితంగా పోరాడితే ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం సులభమవుతుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కార్మికుడికి చేరేలా కృషి చేస్తామని, ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ల సమస్యలపై తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

సంఘటితంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం – ఏఐసీసీ నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

Article Image

సూర్యపేట స్థానికం ప్రతినిధి బిక్షం

ప్రైవేట్ ఎలక్ట్రిషియన్లు సంఘటితంగా ముందుకు సాగితే తమ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవచ్చని ఏఐసీసీ నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఎలక్ట్రిషియన్లు సమాజానికి అత్యంత కీలక సేవలు అందిస్తున్నారని, అయినప్పటికీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటి పరిష్కారానికి ఐక్యత ఎంతో అవసరమని స్పష్టం చేశారు. సంఘటితంగా పోరాడితే ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం సులభమవుతుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కార్మికుడికి చేరేలా కృషి చేస్తామని, ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ల సమస్యలపై తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News