Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెలిమినేడులో వైభవంగా బోనాల పండుగ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:25 AM

సదాశివపేటలో అక్కమహాదేవి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహణ

సదాశివపేటలో అక్కమహాదేవి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహణ

సదాశివపేటలో అక్కమహాదేవి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహణ
03-04-2026 331 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని అక్కమహాదేవి ఆలయంలో వీరశైవ లింగాయత్ సమాజం ఎడ్ల బజార్ సదాశివపేట వారి ఆధ్వర్యంలో అక్కమహాదేవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ అపర్ణ పాటిల్ పాల్గొని అక్కమహాదేవి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఆమె సేవలను స్మరించుకున్నారు. అనంతరం భక్తి గీతాలు, వచనాల పారాయణం నిర్వహించి ఆలయంలో భక్తి వాతావరణం నెలకొల్పారు.సంఘ అధ్యక్షుడు గందిగా రాజు మాట్లాడుతూ సుమారు 50 సంవత్సరాల క్రితమే సదాశివపేటలో అక్కమహాదేవి ఆలయం నిర్మించబడినట్లు తెలిపారు.అక్కమహాదేవి చూపిన భక్తి మార్గం, సమానత్వ భావన సమాజానికి ఆదర్శమని, స్త్రీ సాధికారతకు ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, నైతిక విలువలు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షురాలు అన్నపూర్ణతో పాటు వీరశైవ సమాజ మహిళలు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువత కూడా భారీగా హాజరై వేడుకలను విజయవంతం చేశారు.

Sthanikam

సదాశివపేటలో అక్కమహాదేవి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహణ

Article Image

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని అక్కమహాదేవి ఆలయంలో వీరశైవ లింగాయత్ సమాజం ఎడ్ల బజార్ సదాశివపేట వారి ఆధ్వర్యంలో అక్కమహాదేవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ అపర్ణ పాటిల్ పాల్గొని అక్కమహాదేవి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఆమె సేవలను స్మరించుకున్నారు. అనంతరం భక్తి గీతాలు, వచనాల పారాయణం నిర్వహించి ఆలయంలో భక్తి వాతావరణం నెలకొల్పారు.సంఘ అధ్యక్షుడు గందిగా రాజు మాట్లాడుతూ సుమారు 50 సంవత్సరాల క్రితమే సదాశివపేటలో అక్కమహాదేవి ఆలయం నిర్మించబడినట్లు తెలిపారు.అక్కమహాదేవి చూపిన భక్తి మార్గం, సమానత్వ భావన సమాజానికి ఆదర్శమని, స్త్రీ సాధికారతకు ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, నైతిక విలువలు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షురాలు అన్నపూర్ణతో పాటు వీరశైవ సమాజ మహిళలు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువత కూడా భారీగా హాజరై వేడుకలను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News