Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 09:08 AM

సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ రామ్ నరసింహ గౌడ్

సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ రామ్ నరసింహ గౌడ్

సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ రామ్ నరసింహ గౌడ్
January 18, 2026 11:04 AM 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి విశేష సేవలందించిన మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డిని శ్రీ రామకృష్ణ పురం డివిజన్ (35) బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ వీరమళ్ళ రామ్ నరసింహ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.జిల్లెలగుడాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో డాక్టర్ రామ్ నరసింహ గౌడ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రాంత అభివృద్ధి అంశాలు, ప్రజా సమస్యలపై స్వల్పంగా చర్చ జరిగినట్లు సమాచారం.రాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞురాలిగా గుర్తింపు పొందిన సబితా ఇంద్రారెడ్డి నాయకత్వాన్ని డాక్టర్ రామ్ నరసింహ గౌడ్ ప్రశంసించారు. మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధికి ఆమె చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు మేలు చేకూర్చాయని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News