Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దొరకుంట గ్రామ సమీపంలో ఘోర బస్సు ప్రమాదం – క్షతగాత్రులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 09:26 PM

సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ రామ్ నరసింహ గౌడ్

సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ రామ్ నరసింహ గౌడ్

సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ రామ్ నరసింహ గౌడ్
18-01-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి విశేష సేవలందించిన మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డిని శ్రీ రామకృష్ణ పురం డివిజన్ (35) బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ వీరమళ్ళ రామ్ నరసింహ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.జిల్లెలగుడాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో డాక్టర్ రామ్ నరసింహ గౌడ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రాంత అభివృద్ధి అంశాలు, ప్రజా సమస్యలపై స్వల్పంగా చర్చ జరిగినట్లు సమాచారం.రాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞురాలిగా గుర్తింపు పొందిన సబితా ఇంద్రారెడ్డి నాయకత్వాన్ని డాక్టర్ రామ్ నరసింహ గౌడ్ ప్రశంసించారు. మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధికి ఆమె చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు మేలు చేకూర్చాయని పేర్కొన్నారు.

Sthanikam

సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ రామ్ నరసింహ గౌడ్

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి విశేష సేవలందించిన మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డిని శ్రీ రామకృష్ణ పురం డివిజన్ (35) బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ వీరమళ్ళ రామ్ నరసింహ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.జిల్లెలగుడాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో డాక్టర్ రామ్ నరసింహ గౌడ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రాంత అభివృద్ధి అంశాలు, ప్రజా సమస్యలపై స్వల్పంగా చర్చ జరిగినట్లు సమాచారం.రాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞురాలిగా గుర్తింపు పొందిన సబితా ఇంద్రారెడ్డి నాయకత్వాన్ని డాక్టర్ రామ్ నరసింహ గౌడ్ ప్రశంసించారు. మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధికి ఆమె చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు మేలు చేకూర్చాయని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News