Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:08 AM

సామాజిక సేవలో ముందంజలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు

సామాజిక సేవలో ముందంజలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు

సామాజిక సేవలో ముందంజలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు
08-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు అభినందనీయం

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో పసుమాముల, కళానగర్ గ్రామాల్లో నిర్వహించిన శీతాకాల ప్రత్యేక శిబిరం గురువారం ముగిసింది. వారం రోజుల పాటు పాఠశాలలు, గ్రామ ప్రధాన కూడళ్ల శుభ్రత, మొక్కల నాటకం వంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు అభినందనీయమని కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్ బాబు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన స్థానిక ప్రజా ప్రతినిధి కొత్తపల్లి జైపాల్ రెడ్డి, గ్రామాల్లో చేసిన సేవలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.

Sthanikam

సామాజిక సేవలో ముందంజలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు

Article Image

ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు అభినందనీయం

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో పసుమాముల, కళానగర్ గ్రామాల్లో నిర్వహించిన శీతాకాల ప్రత్యేక శిబిరం గురువారం ముగిసింది. వారం రోజుల పాటు పాఠశాలలు, గ్రామ ప్రధాన కూడళ్ల శుభ్రత, మొక్కల నాటకం వంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు అభినందనీయమని కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్ బాబు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన స్థానిక ప్రజా ప్రతినిధి కొత్తపల్లి జైపాల్ రెడ్డి, గ్రామాల్లో చేసిన సేవలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News