Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:08 AM

రోడ్డు భద్రతే ప్రాణ రక్షణ – రామన్నపేటలో సీఐ అవగాహన

రోడ్డు భద్రతే ప్రాణ రక్షణ – రామన్నపేటలో సీఐ అవగాహన

రోడ్డు భద్రతే ప్రాణ రక్షణ – రామన్నపేటలో సీఐ అవగాహన
13-01-2026 294 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికకం ప్రధాన ప్రతినిధి

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని రామన్నపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ…రోడ్డు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, వాహనం నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.ముఖ్యంగా మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదని, అలాగే మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమని ప్రజలకు స్పష్టం చేశారు.

రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది శాశ్వత వికలాంగులుగా మారుతున్నారని, మరెందరో తమ ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ అవగాహన కార్యక్రమంలోప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, స్థానిక వార్డు మెంబర్, డాన్ బాస్కో పాఠశాల హెడ్‌మాస్టర్ జానీ, అలాగే పోలీస్ సిబ్బంది ఎం. సురేందర్ (ఏఎస్ఐ), కమలాకర్, మల్లికార్జున్, సత్యనారాయణ, స్వామి, నరసింహ, ప్రవీణ్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రతే ప్రాణ రక్షణ – రామన్నపేటలో సీఐ అవగాహన

Article Image
స్థానికకం ప్రధాన ప్రతినిధి

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని రామన్నపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ…రోడ్డు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, వాహనం నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.ముఖ్యంగా మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదని, అలాగే మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమని ప్రజలకు స్పష్టం చేశారు.

రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది శాశ్వత వికలాంగులుగా మారుతున్నారని, మరెందరో తమ ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ అవగాహన కార్యక్రమంలోప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, స్థానిక వార్డు మెంబర్, డాన్ బాస్కో పాఠశాల హెడ్‌మాస్టర్ జానీ, అలాగే పోలీస్ సిబ్బంది ఎం. సురేందర్ (ఏఎస్ఐ), కమలాకర్, మల్లికార్జున్, సత్యనారాయణ, స్వామి, నరసింహ, ప్రవీణ్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News