Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:40 AM

రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించవద్దు

రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించవద్దు

రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించవద్దు
18-03-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించకూడదని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి తెలిపారు. కోదాడ పట్టణంలో ప్రధాన రహదారులపై రోడ్లు ఆక్రమించి నిర్వహిస్తున్న వ్యాపారాలను, బోర్డులను తొలగించాలని దుకాణాల నిర్వహణకు తెలియజేయడం జరిగిందని ఎస్ఐ అన్నారు. ప్రజల జాగ్రత్తలు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగానే ఈ చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. పట్టణంలో పెరుగుతున్నది జన రద్దీ, వాహనాల రద్దీకి అనుగుణంగా పోలీసులు వాహనాల రద్దీని పునరుద్ధరిస్తూ పని చేస్తున్నారు అని తెలిపారు. రోడ్లని ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడం వల్ల వాహనదారులకు, సాధారణ ప్రజలకు, బాటసారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నారు. దుకాణదారులు, వ్యాపారులు ఎవరు కూడా రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించకూడదని సూచించారు. రోడ్లపై వ్యాపారాలు నిర్వహించడం వల్ల వాహనదారులు వారి వాహనాలను రోడ్డు మధ్యలో నిలిపివేస్తున్నారు అన్నారు. ప్రజల సౌకర్యార్థం రోడ్ల ఆక్రమణలను తొలగిస్తాం అన్నారు. వ్యాపారులు పోలీసు వారికి సహకరించాలని కోరారు, దుకాణాల వద్ద CC కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Sthanikam

రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించవద్దు

Article Image

రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించకూడదని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి తెలిపారు. కోదాడ పట్టణంలో ప్రధాన రహదారులపై రోడ్లు ఆక్రమించి నిర్వహిస్తున్న వ్యాపారాలను, బోర్డులను తొలగించాలని దుకాణాల నిర్వహణకు తెలియజేయడం జరిగిందని ఎస్ఐ అన్నారు. ప్రజల జాగ్రత్తలు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగానే ఈ చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. పట్టణంలో పెరుగుతున్నది జన రద్దీ, వాహనాల రద్దీకి అనుగుణంగా పోలీసులు వాహనాల రద్దీని పునరుద్ధరిస్తూ పని చేస్తున్నారు అని తెలిపారు. రోడ్లని ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడం వల్ల వాహనదారులకు, సాధారణ ప్రజలకు, బాటసారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నారు. దుకాణదారులు, వ్యాపారులు ఎవరు కూడా రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించకూడదని సూచించారు. రోడ్లపై వ్యాపారాలు నిర్వహించడం వల్ల వాహనదారులు వారి వాహనాలను రోడ్డు మధ్యలో నిలిపివేస్తున్నారు అన్నారు. ప్రజల సౌకర్యార్థం రోడ్ల ఆక్రమణలను తొలగిస్తాం అన్నారు. వ్యాపారులు పోలీసు వారికి సహకరించాలని కోరారు, దుకాణాల వద్ద CC కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News