Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలేకు రామన్నపేట లో ఘన నివాళి సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:48 PM

రోడ్డు ప్రమాదంలో గాయపడిన బత్తుల సోమయ్యను పరామర్శించిన ఉద్యమకారులు

రోడ్డు ప్రమాదంలో గాయపడిన బత్తుల సోమయ్యను పరామర్శించిన ఉద్యమకారులు

రోడ్డు ప్రమాదంలో గాయపడిన బత్తుల సోమయ్యను పరామర్శించిన ఉద్యమకారులు
February 17, 2026 05:50 PM 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ నియోజకవర్గ ఇంచార్జ్

పాలేరు నియోజకవర్గం: మలిదశ ఉద్యమకారుడు, పాలేరు నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ బత్తుల సోమయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడగా తోటి ఉద్యమకారులు పరామర్శించారు. సోమవారం రోజున ఆయన తన సతీమణితో కలిసి కూసుమంచి శివాలయానికి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అనంతరం చికిత్స నిమిత్తం ఖమ్మంలోని భవాని హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ మండల పార్టీ అధ్యక్షుడు షేక్ రంజాన్, మండల ఎస్సీ విభాగం అధ్యక్షుడు ఉల్లోజ్ వెంకన్న, తోక వెంకటరెడ్డి తదితరులు ఆసుపత్రికి చేరుకొని సోమయ్యను పరామర్శించి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలని వారు ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వైద్య చికిత్సపై వివరాలు తెలుసుకున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News