రేపు 31వ తేదీ (శనివారం) ఉదయం 9.00 గంటలకు టెక్కలి వైయస్సార్ జంక్షన్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద కలియుగ దైవం శ్రీ వెంటేశ్వర స్వామి పరిహార పూజలు
రేపు 31వ తేదీ (శనివారం) ఉదయం 9.00 గంటలకు టెక్కలి వైయస్సార్ జంక్షన్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద కలియుగ దైవం శ్రీ వెంటేశ్వర స్వామి పరిహార పూజలు
Mouli
వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం,
తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నేతలు చేసిన నీచమైన విష ప్రచారం పూర్తిగా అసత్యమని కోర్టుకు సమర్పించిన చార్జీషీట్లో స్పష్టం చేయడం జరిగింది.
కోర్టులో నిజాలు తెలిసినప్పటికీ ఇంకా అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారు.
ఈ నేపథ్యంలో గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు .రేపు 31వ తేదీ (శనివారం) ఉదయం 9.00 గంటలకు టెక్కలి వైయస్సార్ జంక్షన్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద కలియుగ దైవం శ్రీ వెంటేశ్వర స్వామి వారు - కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ తిరుమలలో ఘోర అపచారాలు - పరిహార పూజలు నిర్వహించడం జరుగుతుంది. కావున టెక్కలి నియోజకవర్గంలోని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి అనుబంధ విభాగాల నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పిటిసి సభ్యులు మండల అనుబంధ విభాగాల నాయకులు, సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు గ్రామ కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.
సమయం: ఉదయం 9 గంటలకు
వేదిక: టెక్కలి వైయస్సార్ జంక్షన్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి