రోడ్డు సురక్ష అభియాన్ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి శ్రీధర్ మంథని ఆధ్వర్యంలో నారాయణఖేడ్ కోర్టు ప్రాంగణం నుంచి ప్రధాన రహదారి వరకు అవగాహన ప్రదర్శన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు,కోర్టు కానిస్టేబుళ్లు మరియు సిబ్బంది పాల్గొని రోడ్డు భద్రతపై ప్రజలకు సందేశం ఇచ్చారు.ఈ ప్రదర్శన ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో రోడ్డు భద్రతపై సమాజంలో చైతన్యం తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు.
PRINT TIME: August 31, 2026 07:37 AM
రోడ్డు సురక్ష అభియాన్: కోర్టు నుంచి ప్రధాన రహదారి వరకు అవగాహన ప్రదర్శన
రోడ్డు సురక్ష అభియాన్: కోర్టు నుంచి ప్రధాన రహదారి వరకు అవగాహన ప్రదర్శన
08-01-2026
47 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
రోడ్డు సురక్ష అభియాన్ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి శ్రీధర్ మంథని ఆధ్వర్యంలో నారాయణఖేడ్ కోర్టు ప్రాంగణం నుంచి ప్రధాన రహదారి వరకు అవగాహన ప్రదర్శన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు,కోర్టు కానిస్టేబుళ్లు మరియు సిబ్బంది పాల్గొని రోడ్డు భద్రతపై ప్రజలకు సందేశం ఇచ్చారు.ఈ ప్రదర్శన ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో రోడ్డు భద్రతపై సమాజంలో చైతన్యం తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి