Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:46 PM

రామన్నపేటలో కాంగ్రెస్ సర్పంచ్‌ల ఫోరం ఏకగ్రీవ ఎన్నిక

రామన్నపేటలో కాంగ్రెస్ సర్పంచ్‌ల ఫోరం ఏకగ్రీవ ఎన్నిక

రామన్నపేటలో కాంగ్రెస్ సర్పంచ్‌ల ఫోరం ఏకగ్రీవ ఎన్నిక
January 10, 2026 02:04 AM 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి
రామన్నపేట మండలంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌ల ఫోరాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం అధ్యక్షుడిగా కంది మల్లా గోపాల్ రెడ్డిని, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లా రెడ్డి ఆధ్వర్యంలో ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో గంగుల రాజి రెడ్డి, నంద్యాల బిక్షం రెడ్డి, జినుకల ప్రభాకర్, జెల్ల వెంకటేష్, వనం చంద్రశేఖర్, గుత్త నర్సిరెడ్డి, బత్తుల కృష్ణ, పిట్టా వెంకట్ రెడ్డి, పూస బాలకిషన్‌లతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హాజరై ఫోరం ఏర్పాటుకు మద్దతు తెలిపారు.
మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News