Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:07 AM

రామన్నపేటలో కాంగ్రెస్ సర్పంచ్‌ల ఫోరం ఏకగ్రీవ ఎన్నిక

రామన్నపేటలో కాంగ్రెస్ సర్పంచ్‌ల ఫోరం ఏకగ్రీవ ఎన్నిక

రామన్నపేటలో కాంగ్రెస్ సర్పంచ్‌ల ఫోరం ఏకగ్రీవ ఎన్నిక
10-01-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి
రామన్నపేట మండలంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌ల ఫోరాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం అధ్యక్షుడిగా కంది మల్లా గోపాల్ రెడ్డిని, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లా రెడ్డి ఆధ్వర్యంలో ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో గంగుల రాజి రెడ్డి, నంద్యాల బిక్షం రెడ్డి, జినుకల ప్రభాకర్, జెల్ల వెంకటేష్, వనం చంద్రశేఖర్, గుత్త నర్సిరెడ్డి, బత్తుల కృష్ణ, పిట్టా వెంకట్ రెడ్డి, పూస బాలకిషన్‌లతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హాజరై ఫోరం ఏర్పాటుకు మద్దతు తెలిపారు.
Sthanikam

రామన్నపేటలో కాంగ్రెస్ సర్పంచ్‌ల ఫోరం ఏకగ్రీవ ఎన్నిక

Article Image
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి
రామన్నపేట మండలంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌ల ఫోరాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం అధ్యక్షుడిగా కంది మల్లా గోపాల్ రెడ్డిని, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లా రెడ్డి ఆధ్వర్యంలో ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో గంగుల రాజి రెడ్డి, నంద్యాల బిక్షం రెడ్డి, జినుకల ప్రభాకర్, జెల్ల వెంకటేష్, వనం చంద్రశేఖర్, గుత్త నర్సిరెడ్డి, బత్తుల కృష్ణ, పిట్టా వెంకట్ రెడ్డి, పూస బాలకిషన్‌లతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హాజరై ఫోరం ఏర్పాటుకు మద్దతు తెలిపారు.
మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News