Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:52 AM

రామన్నపేట వెళ్లి తిరిగిరాని యువకుడు,

రామన్నపేట వెళ్లి తిరిగిరాని యువకుడు,

రామన్నపేట వెళ్లి తిరిగిరాని యువకుడు,
27-01-2026 638 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పది రోజులుగా గాలింపు… కుటుంబంలో ఆందోళన

స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన గుండాల శ్రీనివాస్ (38) అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. శ్రీనివాస్ భార్య గుండాల మల్లేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.డిసెంబర్ 3న ఉదయం 12 గంటల సమయంలో రామన్నపేటకు వెళ్లిన శ్రీనివాస్ ఆ తర్వాత ఇంటికి చేరుకోలేదు. డిసెంబర్ 13న తన తల్లితో చివరిసారిగా ఫోన్‌లో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత నుంచి అతని ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.బంధువుల ఇళ్లలో, పరిసర గ్రామాల్లో విస్తృతంగా వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు మల్లేశ్వరి తెలిపారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని రామన్నపేట ఎస్ఐ డి నాగరాజు వెల్లడించారు.అదృశ్యమైన శ్రీనివాస్ గురించి సమాచారం ఉన్న వారు సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

రామన్నపేట వెళ్లి తిరిగిరాని యువకుడు,

Article Image

పది రోజులుగా గాలింపు… కుటుంబంలో ఆందోళన

స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన గుండాల శ్రీనివాస్ (38) అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. శ్రీనివాస్ భార్య గుండాల మల్లేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.డిసెంబర్ 3న ఉదయం 12 గంటల సమయంలో రామన్నపేటకు వెళ్లిన శ్రీనివాస్ ఆ తర్వాత ఇంటికి చేరుకోలేదు. డిసెంబర్ 13న తన తల్లితో చివరిసారిగా ఫోన్‌లో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత నుంచి అతని ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.బంధువుల ఇళ్లలో, పరిసర గ్రామాల్లో విస్తృతంగా వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు మల్లేశ్వరి తెలిపారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని రామన్నపేట ఎస్ఐ డి నాగరాజు వెల్లడించారు.అదృశ్యమైన శ్రీనివాస్ గురించి సమాచారం ఉన్న వారు సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News