Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:54 AM

రామన్నపేట డిగ్రీ కళాశాల అధ్యాపకునికి జిల్లాస్థాయి పురస్కారం

రామన్నపేట డిగ్రీ కళాశాల అధ్యాపకునికి జిల్లాస్థాయి పురస్కారం

రామన్నపేట డిగ్రీ కళాశాల అధ్యాపకునికి జిల్లాస్థాయి పురస్కారం
26-01-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడు పి. వెంకటేశ్వరరావుకు జిల్లాస్థాయి ఉత్తమ అధ్యాపక పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా అందజేశారు.

కళాశాలలో ఉపాధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూ, దోస్త్ సమన్వయకర్తగా, రూసా సమన్వయకర్తగా, మత్తుపదార్థాల వ్యతిరేక కమిటీ కన్వీనర్‌గా, ఎన్సీసీ సంరక్షకునిగా పలు కీలక బాధ్యతలను వెంకటేశ్వరరావు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.కళాశాలలో నిర్వహించే విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, విద్యార్థుల విద్యా ప్రగతి, వ్యక్తిత్వ వికాసానికి నిరంతరం కృషి చేస్తున్న ఆయన సేవలను గుర్తించి జిల్లాస్థాయి పురస్కారంతో సత్కరించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం వెంకటేశ్వరరావును అభినందిస్తూ, ఆయన మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

Sthanikam

రామన్నపేట డిగ్రీ కళాశాల అధ్యాపకునికి జిల్లాస్థాయి పురస్కారం

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడు పి. వెంకటేశ్వరరావుకు జిల్లాస్థాయి ఉత్తమ అధ్యాపక పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా అందజేశారు.

కళాశాలలో ఉపాధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూ, దోస్త్ సమన్వయకర్తగా, రూసా సమన్వయకర్తగా, మత్తుపదార్థాల వ్యతిరేక కమిటీ కన్వీనర్‌గా, ఎన్సీసీ సంరక్షకునిగా పలు కీలక బాధ్యతలను వెంకటేశ్వరరావు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.కళాశాలలో నిర్వహించే విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, విద్యార్థుల విద్యా ప్రగతి, వ్యక్తిత్వ వికాసానికి నిరంతరం కృషి చేస్తున్న ఆయన సేవలను గుర్తించి జిల్లాస్థాయి పురస్కారంతో సత్కరించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం వెంకటేశ్వరరావును అభినందిస్తూ, ఆయన మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News