Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:46 PM

రామన్నపేట 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక విజయవంతం

రామన్నపేట 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక విజయవంతం

 రామన్నపేట 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక విజయవంతం
January 30, 2026 07:26 PM 98 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం శాంతియుతంగా, సక్రమంగా ముగిసింది. మండలంలోని గ్రామ పంచాయతీల పరిధిలో అమలవుతున్న అభివృద్ధి, ఉపాధి పనులపై ప్రజల ముందే సమీక్ష జరిపి, లెక్కలు వెల్లడించారు.

ప్రీసైడింగ్ అధికారి అడిషనల్ డీఆర్‌డీఓ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రజా వేదికలో జిల్లా విజిలెన్స్ అధికారి ఉపేందర్ రెడ్డి, క్వాలిటీ కంట్రోల్ అధికారి ఫసిమెద్దిన్ పర్యవేక్షణ చేశారు. మండల అభివృద్ధి అధికారి ఎ. రాములు, సహాయ మండల పంచాయతీ అధికారి మరియు మండల పంచాయతీ అధికారి ఎం.డి. రవూఫ్ అలీ, సామాజిక తనిఖీ ఎస్‌ఆర్‌పీ అశోక్, ఏపీఓ ఎ.పీ. వెంకన్న తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ తనిఖీ సిబ్బంది, సర్పంచులు, పాల్గొని ప్రజా వేదికను విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News