Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 11:17 AM

రామన్నపేట 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక విజయవంతం

రామన్నపేట 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక విజయవంతం

 రామన్నపేట 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక విజయవంతం
January 30, 2026 07:26 PM 108 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం శాంతియుతంగా, సక్రమంగా ముగిసింది. మండలంలోని గ్రామ పంచాయతీల పరిధిలో అమలవుతున్న అభివృద్ధి, ఉపాధి పనులపై ప్రజల ముందే సమీక్ష జరిపి, లెక్కలు వెల్లడించారు.

ప్రీసైడింగ్ అధికారి అడిషనల్ డీఆర్‌డీఓ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రజా వేదికలో జిల్లా విజిలెన్స్ అధికారి ఉపేందర్ రెడ్డి, క్వాలిటీ కంట్రోల్ అధికారి ఫసిమెద్దిన్ పర్యవేక్షణ చేశారు. మండల అభివృద్ధి అధికారి ఎ. రాములు, సహాయ మండల పంచాయతీ అధికారి మరియు మండల పంచాయతీ అధికారి ఎం.డి. రవూఫ్ అలీ, సామాజిక తనిఖీ ఎస్‌ఆర్‌పీ అశోక్, ఏపీఓ ఎ.పీ. వెంకన్న తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ తనిఖీ సిబ్బంది, సర్పంచులు, పాల్గొని ప్రజా వేదికను విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News