Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:32 PM

రాజాం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సోషల్ మీడియా సైనికులు కృషి చేయాలి - రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా. రాజేష్ తలే.

రాజాం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సోషల్ మీడియా సైనికులు కృషి చేయాలి - రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా. రాజేష్ తలే.

రాజాం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సోషల్ మీడియా సైనికులు కృషి చేయాలి - రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా. రాజేష్ తలే.
January 30, 2026 01:28 PM 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా సోషల్ మీడియా సైనికులు కృషి చేయాలని రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా. రాజేష్ తలే పిలుపునిచ్చారు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాలు మరియు రాజాం పట్టణం గ్రామ, వార్డు అనుబంధ విభాగాలు, ప్రధాన కమిటీలు డిజిటలైజేషన్ కోసం మీ వంతు సహాయ సహకారాలు అందించాలని సోషల్ మీడియా సైనికులకు కోరడం జరిగింది. ఈ సందర్భంగా రాజాం పట్టణంలో సన్ రైస్ హాస్పిటల్ వద్ద సోషల్ మీడియా సైనికులతో ఏర్పాటు చేసిన మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా డా. రాజేష్ తలే మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు గ్రామ, మండల స్థాయి కమిటీలు, అనుబంధ విభాగాలు కమిటీలు డిజిటలైజేషన్ కోసం మీ వంతు సహాయ సహకారాలు అందించాలని సోషల్ మీడియా ద్వారా కృషి చేయాలని తెలియజేశారు. స్థానిక సంస్థలు ఎన్నికలు నాటికి మన పార్టీ మరింత బలోపేతం చేయడమే మా లక్ష్యం అన్నారు. ఆ దిశగా ప్రతీ ఒక్క సోషల్ మీడియా సైనికుడు పనిచేయాలని రాజేష్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు వై. వాసు నాయుడు, జిల్లా సాంస్కృత విభాగం అధ్యక్షుడు డా.బలివాడ నరేంద్ర కుమార్, రాజాం అసెంబ్లీ నియోజకవర్గ సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు అగిరీడు వీరస్వామి, జిల్లా సోషల్ మీడియా కార్యవర్గ సభ్యులు బెండు లక్ష్మణ రావు, కోట గణేష్, కంట జగదీష్ చంద్ర, అడపాక గణపతి నాయుడు, వంగర మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు బెవర రామకృష్ణ, సంతకవిటి మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు దెబారికి రాజు, రాజాం రూరల్ మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు బట్నా వంశీ,రేగడి మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు బంకి రాంబాబు తదితరులు పాల్గొనారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News