Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:02 AM

రికార్డు మెజారిటీ గెలుపు… ఉప్పల విజయలక్ష్మిలింగస్వామికి ఘన సన్మానం

రికార్డు మెజారిటీ గెలుపు… ఉప్పల విజయలక్ష్మిలింగస్వామికి ఘన సన్మానం

రికార్డు మెజారిటీ గెలుపు… ఉప్పల విజయలక్ష్మిలింగస్వామికి ఘన సన్మానం
21-12-2025 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారీ విజయం… ఘన సన్మానం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి, వెలిమినేడు గ్రామాలకు చెందిన కుటుంబ సభ్యులు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థానారాయణపురం సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచిన ఉప్పల విజయలక్ష్మిలింగస్వామిని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పూలమాలలు, శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అపూర్వమైన మెజారిటీతో ఆదరించిన గ్రామ ప్రజలకు విజయలక్ష్మిలింగస్వామి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో దూదిగామ నర్సింహ, గోలీ నర్శింహా, వడ్డేపల్లి సైదులు, దూదిగామ మహేష్‌తో పాటు పలువురు బంధువులు, అభిమానులు పాల్గొని సంబరాలు నిర్వహించారు.

Sthanikam

రికార్డు మెజారిటీ గెలుపు… ఉప్పల విజయలక్ష్మిలింగస్వామికి ఘన సన్మానం

Article Image

భారీ విజయం… ఘన సన్మానం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి, వెలిమినేడు గ్రామాలకు చెందిన కుటుంబ సభ్యులు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థానారాయణపురం సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచిన ఉప్పల విజయలక్ష్మిలింగస్వామిని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పూలమాలలు, శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అపూర్వమైన మెజారిటీతో ఆదరించిన గ్రామ ప్రజలకు విజయలక్ష్మిలింగస్వామి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో దూదిగామ నర్సింహ, గోలీ నర్శింహా, వడ్డేపల్లి సైదులు, దూదిగామ మహేష్‌తో పాటు పలువురు బంధువులు, అభిమానులు పాల్గొని సంబరాలు నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News