Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:59 AM

రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ హాకీ పోటీలకు తక్షిల విద్యార్థుల ఎంపిక

రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ హాకీ పోటీలకు తక్షిల విద్యార్థుల ఎంపిక

రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ హాకీ పోటీలకు తక్షిల విద్యార్థుల ఎంపిక
24-12-2025 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ హాకీ పోటీలకు తక్షిల విద్యార్థుల ఎంపిక

నారాయణఖేడ్: స్థానికం ప్రతినిధి

ఉమ్మడి మెదక్ జిల్లా హాకీ ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మైదానంలో నిర్వహించిన అండర్–14 బాలబాలికల జట్టు ఎంపికల్లో నారాయణఖేడ్ తక్షిల పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.

ఈ ఎంపికల్లో తక్షిల పాఠశాలకు చెందిన లాస్య రెడ్డి, లలితాంబిక, మేరీ ప్రతిభావంతంగా ఆడుతూ సెలక్టర్లను ఆకట్టుకున్నారని కరస్పాండెంట్ శరత్ కుమార్ తెలిపారు. ఈ విద్యార్థులు ఈ నెల 24 నుంచి 26 వరకు వనపర్తిలో జరగనున్న రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ హాకీ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

విద్యార్థుల విజయం పట్ల పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేస్తూ, క్రీడా శిక్షకుడు పీఈటీ శ్రీనాథ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

Sthanikam

రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ హాకీ పోటీలకు తక్షిల విద్యార్థుల ఎంపిక

Article Image

రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ హాకీ పోటీలకు తక్షిల విద్యార్థుల ఎంపిక

నారాయణఖేడ్: స్థానికం ప్రతినిధి

ఉమ్మడి మెదక్ జిల్లా హాకీ ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మైదానంలో నిర్వహించిన అండర్–14 బాలబాలికల జట్టు ఎంపికల్లో నారాయణఖేడ్ తక్షిల పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.

ఈ ఎంపికల్లో తక్షిల పాఠశాలకు చెందిన లాస్య రెడ్డి, లలితాంబిక, మేరీ ప్రతిభావంతంగా ఆడుతూ సెలక్టర్లను ఆకట్టుకున్నారని కరస్పాండెంట్ శరత్ కుమార్ తెలిపారు. ఈ విద్యార్థులు ఈ నెల 24 నుంచి 26 వరకు వనపర్తిలో జరగనున్న రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ హాకీ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

విద్యార్థుల విజయం పట్ల పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేస్తూ, క్రీడా శిక్షకుడు పీఈటీ శ్రీనాథ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News