Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:11 AM

రామన్నపేటలో నిషేధిత చైనా మాంజా స్వాధీనం

రామన్నపేటలో నిషేధిత చైనా మాంజా స్వాధీనం

రామన్నపేటలో నిషేధిత చైనా మాంజా స్వాధీనం
07-01-2026 200 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 10 బండిల్స్ – నిందితుడిపై కేసు నమోదు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట గ్రామానికి చెందిన కావేటి సతీష్ (తండ్రి: బాలనరసింహ) తన ఇంట్లో ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిషేధిత చైనా మాంజాను అక్రమంగా నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో పోలీసుల తనిఖీల్లో 10 బండిల్స్ చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు.స్థానిక ఎస్‌ఐ డి. నాగరాజు ఆదేశాల మేరకు రామన్నపేట పోలీసు సిబ్బంది ప్రశాంత్, రాఘవేందర్‌లు మంగళవారం సాయంత్రం నిందితుడి నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిషేధిత చైనా మాంజా భారీగా లభ్యమైంది. చైనా మాంజాను అమ్మడం గానీ, నిల్వ ఉంచడం గానీ చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై కావేటి సతీష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ డి. నాగరాజు వెల్లడించారు. రామన్నపేట మండలంలో ఎవరైనా ప్రభుత్వ నిషేధిత చైనా మాంజాను కలిగి ఉన్నా, నిల్వ చేసినా లేదా విక్రయించినా వారి పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


Sthanikam

రామన్నపేటలో నిషేధిత చైనా మాంజా స్వాధీనం

Article Image

ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 10 బండిల్స్ – నిందితుడిపై కేసు నమోదు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట గ్రామానికి చెందిన కావేటి సతీష్ (తండ్రి: బాలనరసింహ) తన ఇంట్లో ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిషేధిత చైనా మాంజాను అక్రమంగా నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో పోలీసుల తనిఖీల్లో 10 బండిల్స్ చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు.స్థానిక ఎస్‌ఐ డి. నాగరాజు ఆదేశాల మేరకు రామన్నపేట పోలీసు సిబ్బంది ప్రశాంత్, రాఘవేందర్‌లు మంగళవారం సాయంత్రం నిందితుడి నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిషేధిత చైనా మాంజా భారీగా లభ్యమైంది. చైనా మాంజాను అమ్మడం గానీ, నిల్వ ఉంచడం గానీ చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై కావేటి సతీష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ డి. నాగరాజు వెల్లడించారు. రామన్నపేట మండలంలో ఎవరైనా ప్రభుత్వ నిషేధిత చైనా మాంజాను కలిగి ఉన్నా, నిల్వ చేసినా లేదా విక్రయించినా వారి పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News