Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:01 AM

పులి సంచారం.. రాత్రి బయటికు వెళ్ళొద్దు

పులి సంచారం.. రాత్రి బయటికు వెళ్ళొద్దు

 పులి సంచారం.. రాత్రి బయటికు వెళ్ళొద్దు
18-01-2026 106 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానిక ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా

భువనగిరి మండలం బెగంపేట పరిసర గ్రామాల్లో పులి సంచరిస్తోందన్న సమాచారం గ్రామస్తుల్లో భయాందోళనకు గురి చేస్తోంది. గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో పులి సంచారం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

పులి కదలికలను గమనించిన గ్రామస్తులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది పులి పాదముద్రలను పరిశీలించి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గ్రామ ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని, పొలాల వద్ద జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు. పులిని పట్టుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

ఇదే సమయంలో గ్రామాల్లో మైక్ ప్రకటనల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూ, అనవసరంగా బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Sthanikam

పులి సంచారం.. రాత్రి బయటికు వెళ్ళొద్దు

Article Image

స్థానిక ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా

భువనగిరి మండలం బెగంపేట పరిసర గ్రామాల్లో పులి సంచరిస్తోందన్న సమాచారం గ్రామస్తుల్లో భయాందోళనకు గురి చేస్తోంది. గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో పులి సంచారం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

పులి కదలికలను గమనించిన గ్రామస్తులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది పులి పాదముద్రలను పరిశీలించి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గ్రామ ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని, పొలాల వద్ద జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు. పులిని పట్టుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

ఇదే సమయంలో గ్రామాల్లో మైక్ ప్రకటనల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూ, అనవసరంగా బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News