Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:32 AM

పందిపర్తి గ్రామంలో హ్యాండ్ హెల్డ్ ఎక్స్‌రే కార్యక్రమం తనిఖీ

పందిపర్తి గ్రామంలో హ్యాండ్ హెల్డ్ ఎక్స్‌రే కార్యక్రమం తనిఖీ

పందిపర్తి గ్రామంలో హ్యాండ్ హెల్డ్ ఎక్స్‌రే కార్యక్రమం తనిఖీ
27-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సోమందేపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పందిపర్తి గ్రామంలో నిర్వహించబడుతున్న హ్యాండ్ హెల్డ్ ఎక్స్‌రే కార్యక్రమాన్ని జిల్లా లెప్రోసీ మరియు టి.బి అధికారి డా. అనుపమ జేమ్స్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా టి.బి వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉన్న వ్యక్తులను ఎంతమందిని గుర్తించారు, ఎంతమందికి ఎక్స్‌రేలు తీశారు, అందులో ఎంతమందికి అసాధారణ ఫలితాలు వచ్చాయి అనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఎక్స్‌రేలో అసాధారణ స్థితిలో ఉన్న వారికి తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై అవసరమైన సలహాలు, సూచనలు అందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా టి.బి వైద్యాధికారి డా. ప్రణయ్ గారు, డిటిసి సిబ్బంది మల్లికార్జున, నాగేంద్ర గారు, ఆరోగ్య పర్యవేక్షకులు రవీంద్ర, పవన్, రవి, ఆరోగ్య సహాయకులు రాజశేఖర్, చంద్రశేఖర్, సీహెచ్ఓ అరుణబాయి, ఏఎన్ఎం చందుబాయ్, ఆశా కార్యకర్తలు త్రివేణి, జమున, గంగరత్న పాల్గొన్నారు.

అలాగే స్థానిక నాయకుడు శ్రీనివాస రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sthanikam

పందిపర్తి గ్రామంలో హ్యాండ్ హెల్డ్ ఎక్స్‌రే కార్యక్రమం తనిఖీ

Article Image

సోమందేపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పందిపర్తి గ్రామంలో నిర్వహించబడుతున్న హ్యాండ్ హెల్డ్ ఎక్స్‌రే కార్యక్రమాన్ని జిల్లా లెప్రోసీ మరియు టి.బి అధికారి డా. అనుపమ జేమ్స్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా టి.బి వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉన్న వ్యక్తులను ఎంతమందిని గుర్తించారు, ఎంతమందికి ఎక్స్‌రేలు తీశారు, అందులో ఎంతమందికి అసాధారణ ఫలితాలు వచ్చాయి అనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఎక్స్‌రేలో అసాధారణ స్థితిలో ఉన్న వారికి తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై అవసరమైన సలహాలు, సూచనలు అందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా టి.బి వైద్యాధికారి డా. ప్రణయ్ గారు, డిటిసి సిబ్బంది మల్లికార్జున, నాగేంద్ర గారు, ఆరోగ్య పర్యవేక్షకులు రవీంద్ర, పవన్, రవి, ఆరోగ్య సహాయకులు రాజశేఖర్, చంద్రశేఖర్, సీహెచ్ఓ అరుణబాయి, ఏఎన్ఎం చందుబాయ్, ఆశా కార్యకర్తలు త్రివేణి, జమున, గంగరత్న పాల్గొన్నారు.

అలాగే స్థానిక నాయకుడు శ్రీనివాస రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News