Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:54 AM

ఫేక్ లింక్స్‌పై సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరిక – వాట్సాప్ మోసాలకు దూరంగా ఉండాలి

ఫేక్ లింక్స్‌పై సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరిక – వాట్సాప్ మోసాలకు దూరంగా ఉండాలి

ఫేక్ లింక్స్‌పై సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరిక – వాట్సాప్ మోసాలకు దూరంగా ఉండాలి
January 16, 2026 10:04 AM 174 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట సీఐ ఎన్. వెంకటేశ్వర్లు ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో “లింక్ షేర్ చేస్తే రూ.5 వేలు వస్తాయి” అంటూ వస్తున్న మెసేజ్లు పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేశారు. ఇటువంటి లింకులు ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వ్యక్తిగత సమాచారం వెళ్లిపోయే ప్రమాదం ఉందని, ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు.

లింక్ క్లిక్ చేయడమే కాకుండా, ఎలాంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ ఇలాంటి మెసేజ్లు షేర్ చేయవద్దని సూచించారు. ఫేక్ లింకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద మెసేజ్లు వస్తే వెంటనే తొలగించాలని తెలిపారు. సైబర్ మోసాల నుంచి రక్షణ పొందాలంటే జాగ్రత్తే ప్రధాన ఆయుధమని సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News