Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గొర్రెల దొంగతనం కేసును ఛేదించిన రామగిరి పోలీసులు.. అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:36 PM

ఫేక్ లింక్స్‌పై సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరిక – వాట్సాప్ మోసాలకు దూరంగా ఉండాలి

ఫేక్ లింక్స్‌పై సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరిక – వాట్సాప్ మోసాలకు దూరంగా ఉండాలి

ఫేక్ లింక్స్‌పై సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరిక – వాట్సాప్ మోసాలకు దూరంగా ఉండాలి
16-01-2026 184 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట సీఐ ఎన్. వెంకటేశ్వర్లు ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో “లింక్ షేర్ చేస్తే రూ.5 వేలు వస్తాయి” అంటూ వస్తున్న మెసేజ్లు పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేశారు. ఇటువంటి లింకులు ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వ్యక్తిగత సమాచారం వెళ్లిపోయే ప్రమాదం ఉందని, ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు.

లింక్ క్లిక్ చేయడమే కాకుండా, ఎలాంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ ఇలాంటి మెసేజ్లు షేర్ చేయవద్దని సూచించారు. ఫేక్ లింకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద మెసేజ్లు వస్తే వెంటనే తొలగించాలని తెలిపారు. సైబర్ మోసాల నుంచి రక్షణ పొందాలంటే జాగ్రత్తే ప్రధాన ఆయుధమని సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Sthanikam

ఫేక్ లింక్స్‌పై సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరిక – వాట్సాప్ మోసాలకు దూరంగా ఉండాలి

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట సీఐ ఎన్. వెంకటేశ్వర్లు ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో “లింక్ షేర్ చేస్తే రూ.5 వేలు వస్తాయి” అంటూ వస్తున్న మెసేజ్లు పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేశారు. ఇటువంటి లింకులు ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వ్యక్తిగత సమాచారం వెళ్లిపోయే ప్రమాదం ఉందని, ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు.

లింక్ క్లిక్ చేయడమే కాకుండా, ఎలాంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ ఇలాంటి మెసేజ్లు షేర్ చేయవద్దని సూచించారు. ఫేక్ లింకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద మెసేజ్లు వస్తే వెంటనే తొలగించాలని తెలిపారు. సైబర్ మోసాల నుంచి రక్షణ పొందాలంటే జాగ్రత్తే ప్రధాన ఆయుధమని సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News