Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:00 AM

ఫుల్ వీల్స్‌తో ట్రాక్టర్లు రోడ్లపైకి వస్తే నేరమే.రామన్నపేట ఎస్‌ఐ డి. నాగరాజు

ఫుల్ వీల్స్‌తో ట్రాక్టర్లు రోడ్లపైకి వస్తే నేరమే.రామన్నపేట ఎస్‌ఐ డి. నాగరాజు

ఫుల్ వీల్స్‌తో ట్రాక్టర్లు రోడ్లపైకి వస్తే నేరమే.రామన్నపేట ఎస్‌ఐ డి. నాగరాజు
24-12-2025 551 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రహదారుల నాశనంతో ప్రాణాలకు ముప్పు

కఠిన చర్యలు తప్పవు:

రామన్నపేట (స్థానిక ప్రతినిధి):

పొలాల పనుల పేరిట ఫుల్ వీల్స్‌తో ట్రాక్టర్లను రోడ్లపైకి దించితే చట్టం తన పని తాను చేస్తుందని రామన్నపేట సబ్ ఇన్‌స్పెక్టర్ డి. నాగరాజు స్పష్టం చేశారు. కొందరు ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు నిబంధనలను బేఖాతరు చేస్తూ ఫుల్ వీల్స్‌తో రహదారులపై తిరగడం వల్ల రోడ్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయని తెలిపారు.

రోడ్లు ఖరాబ్ కావడంతో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులకు ప్రమాదాల ముప్పు పెరుగుతోందని, ప్రజల భద్రత దృష్ట్యా ఇకపై ప్రత్యేక తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించే ట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుబడితే జరిమానాలు, కేసులు తప్పవని స్పష్టం చేశారు.

ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు ఇప్పటికైనా అప్రమత్తమై నిబంధనలు పాటించాలని, లేదంటే పోలీస్ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎస్‌ఐ తేల్చి చెప్పారు.

Sthanikam

ఫుల్ వీల్స్‌తో ట్రాక్టర్లు రోడ్లపైకి వస్తే నేరమే.రామన్నపేట ఎస్‌ఐ డి. నాగరాజు

Article Image

రహదారుల నాశనంతో ప్రాణాలకు ముప్పు

కఠిన చర్యలు తప్పవు:

రామన్నపేట (స్థానిక ప్రతినిధి):

పొలాల పనుల పేరిట ఫుల్ వీల్స్‌తో ట్రాక్టర్లను రోడ్లపైకి దించితే చట్టం తన పని తాను చేస్తుందని రామన్నపేట సబ్ ఇన్‌స్పెక్టర్ డి. నాగరాజు స్పష్టం చేశారు. కొందరు ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు నిబంధనలను బేఖాతరు చేస్తూ ఫుల్ వీల్స్‌తో రహదారులపై తిరగడం వల్ల రోడ్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయని తెలిపారు.

రోడ్లు ఖరాబ్ కావడంతో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులకు ప్రమాదాల ముప్పు పెరుగుతోందని, ప్రజల భద్రత దృష్ట్యా ఇకపై ప్రత్యేక తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించే ట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుబడితే జరిమానాలు, కేసులు తప్పవని స్పష్టం చేశారు.

ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు ఇప్పటికైనా అప్రమత్తమై నిబంధనలు పాటించాలని, లేదంటే పోలీస్ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎస్‌ఐ తేల్చి చెప్పారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News